<no title>కరోనాని కట్టడి చేద్దాం..
కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో ప్రయాణించలేదు. కో…
నీటి కష్టాలకు విరుగుడు పొదుపు మంత్రమే
అయిన మట్టి గడను పాలు, జీవన కలిసి ప్రపంచాన్ని శాతం ప్రాంతం డిపోతున్నాయి. ప్రతి సంవత్సరము మార్చి 22 వ తేదీన ప్రపంచ జల దినోత్సవము నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించినది . ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, "పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియోడిజనీరోలో జరిగిన ఐక్య…
పౌరుల ఆహారంపై ఏహ్యభావం,చులకన, నిషేధం ఎందుకు?
పౌరులు ఏ రకమైన ఆహారాన్ని అయినా తీసుకోవచ్చు అనే భావన రైట్ రెట్ ఆఫ్ ఫుడ్ ను ప్రాథమిక హక్కుల అధ్యాయంలో పెట్టవలసిన సరైన సమయం ఇదే. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం ఆహారాన్ని ఒక హక్కుగా చట్టబద్ధంగా కలిగి ఉందని, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆహారాన్ని ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. 2012 మే…
గ్రామపంచాయతీ ఉద్యోగులు ' మల్టీ పర్పస్ వర్కర్ ' అయ్యేదెన్నడో?
ఊరకుండా శుభ్రం చేస్తారు. పని సమయాల్లో కార్మిక వేతన చట్టాలకు తూట్లు పొడుస్తున్న పంచాయితీ పాలక వర్గాలు ప్రజల ఆరోగ్యం కోసం బురద, గలీజ్ అని చూడకుండా శుభ్రం చేస్తారు. పని సమయాల్లో కనీస వస్తువులు లేకపోయినా వారి ఆరోగ్యాన్ని పనంగా పెడతారు. చేతులకు గ్లోజులు లేకున్నా ముక్కుకు మాస్కులు లేకున్నా దుర్వాసన, దుర్…
ఆదివాసీ ధృవతార బాబురావ్ సెడ్మా
బారత తొలి స్వాతంత్ర సంగ్రామం(1851) నుండి 1947 దాకా జరిగిన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న భూమి పుత్రులను బ్రిటీష్ పాలకులు బలి తీసుకున్నారు. కొందరిని బాని సలుగా, పీడితులుగా మార్చారు. రాజ దురాక్రమణ దారులైన తెల్ల దొరలు ఆదివాసులపై కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం ప్రకటిస్తూ తాంతియా భీల్, రాణి దుర్గా వతి, రాణి …
బహుజన రాజ్యాధికార మారద
సింగ్ కౌర్. కానీరామ్ చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ కలిగి ఉంది. చదువులోను ముందుం డేవాడు. 1956లో ఉండడం, స్వాభిమానం, ఆత్మవిశ్వాసం, ఆక్మ గౌరవం కలిగి అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషి చేస్తే, ఆయన వారసత్వాన్ని అ…